దేశం
రాజ్యసభలో మరో ముగ్గురు సస్పెండ్..మొత్తం 27 మంది
రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ సభ్యులు సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాఠక్ సహా ఇండిపెండెంట్ ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ లను
Read Moreరూ. 3 వేల కోట్లకుపైగా కరెంట్ బిల్లు..షాక్ లో కుటుంబ సభ్యులు
మధ్యప్రదేశ్ లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్యులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కరెంట్ ముట్టుకోకుండానే..విద్యుత్ బిల్లులను చూస్తేనే
Read Moreమీసాలు లేకుండా జీవితం ఊహించుకోలేను
మీసాలు తిప్పడం మగాళ్లకే సొంతమా.. నాకేం తక్కువ అంటూ మీసాలు తిప్పేస్తోంది ఓ మహిళ. నా మీసాలు నా ఇష్టం అందులో వేరొకరి ప్రమేయం ఏంటీ అంటూ తెగేసీ చెప్తోంది.
Read Moreఅందరినీ బురిడి కొట్టించి..ప్రియుడిని పెళ్లి చేసుకుంది
విశాఖ ఆర్కే బీచ్లో అదృశ్యమైన మహిళ కేసులో మిస్టరీ వీడింది. బీచ్లో కన్పించకుండా పోయి నెల్లూరులో ప్రత్యక్షమైన మహిళ తాజాగా బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోం
Read More30 మందికి ఒకే సిరంజ్తో టీకా.. కేసు నమోదు
మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 30 మంది చిన్నారులకు ఒకే సిరంజీ ఉపయోగించి వ్యాక్సిన్ వేసిన విషయం బయటపడింది. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం,
Read Moreకాంగ్రెస్ గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకి అని దేశానికి తెలుసు
మన దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని కించపరిచినందుకుగాను పార్లమెంటులో, వీధుల్లో కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. ఇటీవ
Read Moreపార్లమెంట్ ప్రాంగణంలో కొనసాగుతోన్న విపక్ష ఎంపీల రిలె దీక్ష
సస్పెన్షన్లకు నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలోనే 20 మంది రాజ్యసభ ఎంపీలు రిలే దీక్షకు దిగారు. రాత్రుళ్లు కూడా అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ద
Read Moreఅప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి కష్టాలు తీర్చిన లాటరీ
కాలం కలిసిరావాలేగానీ పట్టిందల్లా బంగారమవుతుంది. కష్టాలన్నీ కనుమరుగైపోతాయి. కేరళ మంజేశ్వర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. ఆర్థిక సమస
Read Moreభీకర బాంబు దాడి వేళ ఫొటోషూటా..?
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సమయంలో ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ చూపిన ధైర్యసాహసాలను ప్రపంచ దేశాలు సైతం కొనియాడిన విషయం తెల
Read More11 గంటల పాటు విచారణ..వందకు పైగా ప్రశ్నలు
కొత్త సమన్లు జారీచేయని ఈడీ న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని
Read Moreమనీ ల్యాండరింగ్ కేసులపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసుల్లో సోదాలు, ఆస్తుల అటాచ్, అరెస్టు చేయడం వంటి అధికారాలు ఎన్ ఫో
Read Moreమిలిటరీ సమాచారం పాకిస్తాన్కు లీక్
జవాన్ను అదుపులోకి తీసుకున్న ఆర్మీ అధికారులు న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఏజెంట్ల హనీట్రాప్లో చిక్కుకొని మన సైనిక
Read Moreఉభయ సభల్లోనూ ఆందోళనలు కొత్తేమీ కాదు
ప్రభుత్వానికి సహకరిస్తమని వెల్లడి వెల్లోకి రాబోమనే హామీ ఇస్తే సరేనన్న మంత్రి జోషి అన్ని అంశాలపైనా చర్చకు సిద్దమని ప్రకటన న్యూఢిల్లీ: కాంగ
Read More












