దేశం
మంకీపాక్స్ తో అప్రమత్తంగా ఉండాలె
దేశం నుంచి కరోనా పూర్తిగా కనుమరుగు కాకముందే మరో వైరస్ ప్రజలను భయపెడుతోంది. ఢిల్లీలో మంకీపాక్స్ లక్షణాలు కలిగిన వ్యక్తిని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అతడ
Read More4 సీట్ల విమానం తయారు చేసి కుటుంబంతో యూరప్ టూర్
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే తయారు చేసి, ఇప్పుడు ప్రపంచాన్నే చుట్టేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.
Read Moreరాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం
రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన
Read Moreసోనియా గాంధీ విచారణ..కాంగ్రెస్ శ్రేణుల నిరసన
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్య
Read Moreభట్టాచార్యపై ఈడీ ప్రశ్నల వర్షం
పశ్చిమ బెంగాల్లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ప్రమేయమున్న వారి భరతం పడుతోంది. ఇప్పటికే పార్థచటర్జీని అరెస్ట్ చేస
Read Moreదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
ఢిల్లీ : దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.25 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,313 మంది వైరస్ బారినపడ్డారు.
Read More12వేల అడుగుల ఎత్తులో తిరంగా...
అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భారత సైన్యం కూడా పాలు పంచుకుంటోంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది తమ ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ప్రకటించిన కే
Read Moreగుజరాత్ లో కల్తీ మద్యం ఘటనపై కొనసాగుతున్న ‘సిట్’ దర్యాప్తు
గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘనటలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఇంకా 47 మంది వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈనెల 25న
Read Moreరాజస్థాన్లో భారీ వర్షాలు..చెరువులను తలపిస్తున్న రోడ్లు
రాజస్థాన్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి . గత రాత్రి జోధ్పూర్, భిల్వారా, చిత్తోర్గఢ్ జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. రో
Read Moreఇయ్యాల కూడా కొనసాగనున్న విపక్ష ఎంపీల ఆందోళనలు
ఇవాళ కూడా పార్లమెంట్ లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగనున్నాయి. గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలపనున్నారు. ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన 23 మంది విపక్ష ఎంపీలు
Read Moreకంగ్రాట్స్.. విక్రమ సింఘే జీ
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక రికవరీతో పాటు రాజకీయ స్థిరతకు ఇండియా తనవంతు సహాయ సహకారాలు అంది స్తుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన
Read Moreపీవోకేలో టెర్రరిస్ట్ క్యాంపులు
దగ్గరుండి శిక్షణ ఇప్పిస్తున్న పాక్ ఐఎస్ఐ న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఆధ్వర్యంలో ట
Read Moreప్రతిపక్ష నేతలపై కేంద్రం కక్ష
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది న్యూఢిల్లీ : రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతి
Read More












