దేశం
నిందలు మాని పాలనపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ, వెలుగు: స్మార్ట్ సిటీలకు కేంద్రం ఇచ్చే నిధులపై కేసీఆర్ ఫ్యామిలీ అబద్ధాలు చెబుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. కేంద్రం మీద నింద
Read More21.9 కోట్ల విలువైన నోట్లకట్టలు..
నగలు, ఆస్తి పత్రాలు కూడా.. కొనసాగుతున్న ఈడీ సోదాలు కోల్కతా: బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో ఇంకో 15 కోట్లు దొర
Read Moreమూడో రోజు ముగిసిన సోనియా విచారణ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారణ ముగిసింది. వరుసగా మూడో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఆమెను విచారించార
Read Moreమంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీపై ఫార్మా కంపెనీలతో చర్చలు
దేశంలో మంకీపాక్స్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీకి కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు వివిధ ఫార్మా కంపెనీలతో చర్చ
Read Moreపగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతిపక్షాల ఆందోళన
లోక్ సభ, రాజ్యసభ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీలకు ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. వారికి తమ మద్దతు తెలియచేస్తున్నాయి. 20 మంది రాజ్యసభ న
Read Moreవెదురు బొంగులతో రాఖీలు తయారీ
వెండి రాఖీలు చూశారు..బంగారంతో చేసిన రాఖీలను.. వజ్రాలు పొదిగిన రాఖీలను కూడా కట్టుకున్నారు. ఇక ప్లాస్టిక్, కాటన్ వంటి మెటిరియల్తో తయారు చేసిన రాఖ
Read Moreఐదేళ్ల పాపతో మోడీ ఆసక్తికర సంభాషణ
న్యూఢిల్లీ: ఓ ఐదేళ్ల పాపతో మోడీ జరిపిన సంభాషణ అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే మోడీ... ఆ బాలిక చెప్పిన
Read Moreబెంగాల్ ను టార్గెట్ చేయడం అంత ఈజీ కాదు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్ ను టార్గెట్ చేయాలంటే.. ముందు రాయల్ బెంగాల్ టైగర్ తో పోరాడాలని ఆ
Read Moreబీజేపీ ఎమ్మెల్యేలతో మిథున్ కీలక సమావేశం
38 మంది TMC ఎమ్మెల్యేలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి అన్నారు. మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా?&
Read Moreజ్యుడీషియల్ ఆఫీసర్లకు 2016 నుంచి పే స్కేల్ అమలు
దేశవ్యాప్తంగా 25వేల మందికిపైగా జ్యుడీషియల్ అధికారులకు తీపి కబురు. వారందరికీ 2016 జనవరి 1 నుంచి పెంచిన పే స్కేల్ ను అమలు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం
Read Moreర్యాపిడో డ్రైవర్ గా మారిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి
చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులు తమ జీవితాన్ని ఒత్తిడితో కూడినదిగా భావిస్తారు. బిజీ బిజీ షెడ్యూల్ లో గడుపుతూ... ఇంటి నుంచి ఆఫీసుకి, ఆఫీసు నుంచి ఇంటికి త
Read Moreకాంగ్రెస్ ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర
Read Moreకాళేశ్వరం : యధాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీం
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులపై యధాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించి
Read More











