దేశం

ముగ్గురు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

19 మంది విపక్ష రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వారందరిపై ఈమేరకు చర

Read More

ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతోంది

దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు లేఖ రాశాయి. ఈడీ,  సీబీఐలను  కేంద్రం రాజకీ

Read More

కల్తీ మద్యం తాగి 28 మంది కూలీలు మృతి

గుజరాత్ లో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది చనిపోయినట్లు తెలిపారు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా. బొటాడ్ జిల

Read More

ఉత్తర్ ప్రదేశ్లో మంకీపాక్స్ కలకలం

దేశంలో మంకీపాక్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నలుగురికి నిర్ధారణ కాగా.. తాజాగా మరో అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్&

Read More

ఈడీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీల నిరసన

ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని

Read More

ఎంతకాలం ప్రజాజీవితంలో కొనసాగుతానో చూడాలి

రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని తెలిపారు. ప్రజాజీవితంలో

Read More

బెంగాల్ లో బీజేపీ ఆటలు సాగవు

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ కమలం పేరిట వరుసగా బిజెపియేతర రాష్ట్రాల ప్రభుత్వాలను

Read More

సోనియా విచారణ.. కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు..

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. సోనియా వెం

Read More

బీహార్ సీఎంకు మరోసారి కరోనా

బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి కొవిడ్ బారినపడ్డారు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్గా నిర్థారణ అయింది.

Read More

ఆ 20 కోట్ల డబ్బు పార్థాదేనని ఒప్పుకున్న అర్పితా ముఖర్జీ

కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీచర్ల నియామకాల స్కామ్ ( స్కూల్ సర్వీస్ కమిషన్ స్కాం) కేసులో ఆ రాష్ట్ర  మంత్రి పార్థా చటర్జీని ఆగస్టు 3 వరకు

Read More

విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పలువురు ప్రముఖులు అమరవీరులకు నివాళులర్పించారు.1999లో పాకిస్థాన్ లో జరిగిన కార్గిల్ వార్ లో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి

Read More

తల్లిదండ్రులను భుజాలపై వందల కి.మీ. మోస్తూ..

తల్లిదండ్రులకు ఒక్క పూట అన్నం పెట్టేందుకే ఆలోచించే కొడుకులున్న ఈ రోజుల్లో..  ఏదైనా బరువుతో కొద్దిసేపు నడిస్తేనే... అబ్బ అలసిపోయాను అని అనుకునే ఈ

Read More

కేంద్రం తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరుకానున్నారు. నగదు అక్రమ చలా

Read More