దేశం
జూలో మూగజీవాలకు వాటర్ కూలర్స్
పంజాబ్ పై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ వేడిమిని తాళలేక ప్రజలే కాదు..మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో జిరాక్ పూర్ లోని ఛత్బీర
Read Moreజమ్ములో ఎన్ కౌంటర్..ముగ్గురు ముష్కరులు హతం
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాత్రి పుల్వామా జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన బలగాలు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ద్రా
Read Moreజెనీవా డబ్ల్యూటీవో సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్
12వ మంత్రివర్గ డబ్ల్యూటీవో సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు జెనీవాకు వెళ్లనున్నారు. అక్కడ ‘ బహు ప
Read Moreదేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 8 వేల 582 మందికి వైరస్ సోకింది. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 4 వేల 143 మంది కరోనా నుంచి
Read Moreచంపేస్తే కేసే ఉండదు కదా..!
తనను చంపేస్తే గోల్డ్ స్కాం కేసే ముగుస్తుందని అన్నారు స్వప్నా సురేశ్.. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. తన చుట్ట
Read Moreశివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ
శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ 3 రాజ్యసభ సీట్లు కైవసం.. కాంగ్రెస్,సేన,ఎన్సీపీకి చెరొక సీటు ముంబై/చండీగఢ్: మహారాష్ట్రలో శివసేన ఆధ్
Read Moreప్రతి పక్షాలకు మమతా బెనర్జీ లేఖ
రాష్ట్రపతి ఎన్నికను వేదికగా చేసుకుందాం సోనియా, కేసీఆర్ సహా 22 మందికి మమతా బెనర్జీ లేఖ 15న ఢిల్లీలో సమావేశం హైదరాబాద్&zwnj
Read Moreప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ డ్రామా
జాతీయ పార్టీ వార్తలపై తరుణ్ చుగ్ న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ
Read Moreకోవిడ్ కట్టడికి సీఎం స్టాలిన్ కఠిన చర్యలు
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు చేపట్టారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని సూచించారు.
Read Moreకామన్వెల్త్ గేమ్స్ కు నిఖత్ జరీన్
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ కు క్వాలిఫై అయ్యింది. కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించడానికి నిర్వహించిన పోటీల్ల
Read Moreకాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్పై చర్యలు
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై పార్టీలు చర్యలు తీసుకుంటున్నాయి. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. రాజస్థాన్ ఎమ్మెల్యే శోభారాణి
Read Moreమమ్మల్ని రాక్షసుల్లా..నేరస్థుల్లాగా చూస్తున్నారు
దేశవ్యాప్తంగా క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్
Read Moreఇంట్లో ఉండాలా లేక జాబ్ చేయాలా అనేది మహిళ ఇష్టం
ముంబయి: చదువకుందనే కారణంతో భార్యను జాబ్ చేయాలనే హక్కు భర్తకు లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇంట్లో ఉండాలా లేక బయట ఉద్యోగం చేయాలా అనేది మహి
Read More












