కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలి

కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలి

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను భారీ మెజార్జీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను కోరారు ఈటల జమున. బైపోల్ లో  టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్, కనపర్తి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జమున.