హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీకల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్రావు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
వీసీగా నియామకమయ్యే అభ్యర్థులు యూనివర్సిటీ ప్రొఫెసర్గా కనీసం 10ఏండ్ల పాటు పని చేసి ఉండాలి. అసక్తిగల అభ్యర్థులు ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో వెల్లడించారు.