సికింద్రాబాద్ నుంచి నాలుగు రైళ్లు రద్దు

సికింద్రాబాద్ నుంచి  నాలుగు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: పలు సాంకేతిక సమస్యల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ మార్గాల్లో నడుస్తున్న నాలుగు ఎక్స్​ప్రెస్​రైళ్లను సోమవారం రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కల్బుర్గి- – బీదర్, బీదర్ –​ -కల్బుర్గిమధ్య నడిచే నాలుగు సర్వీసులు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.