అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 9,136 మంది నమూనాలను పరీక్షించగా.. 47 మందికి పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ శనివారం ప్రకటించింది. వైరస్ బారినపడి ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారని, దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 56 కు పెరిగిందని ప్రకటించింది. తాజా కేసుల్లో ఎక్కువ శాతం చెన్నైలోని కొయంబేడు మార్కెట్తో ముడిపడినవేనని తెలిపింది. శుక్రవారం వివిధ ఆస్పత్రుల నుంచి 47 మంది డిశ్చార్జ్ కాగా.. 727 మందికి ట్రీట్ మెంట్ కొనసాగుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,714 కు పెరిగింది.
ఏపీలో 9,136 మందికి టెస్టులు.. 47 కొత్త కేసులు
- ఆంధ్రప్రదేశ్
- May 23, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- త్వరలో స్థానిక ఎన్నికలు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!