హరిద్వార్: ప్రధాని నరేంద్ర మోడీ 21వ శతాబ్దపు రాజు అని, కరోనా విపత్తు సమయంలోనూ రైతులను ఏడాదిపాటు రోడ్డుపై వదిలేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రజలను ఎప్పుడూ దూరం పెట్టబోదని చెప్పారు. శనివారం ఉత్తరా ఖండ్ లోని హరిద్వార్, ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లా కైచాలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. మోడీ కేవలం తన బిలియనీర్ దోస్తుల బాగు మాత్రమే చూసుకుంటాడని, మిగతా వాళ్లను పట్టించుకోడన్నారు. సాయంత్రం హరిద్వార్ లోని హర్ కీ పౌడీ ఘాట్ వద్ద జరిగిన గంగా హారతి కార్యక్రమంలోనూ రాహుల్ పాల్గొన్నారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘‘మీ వద్దకు వచ్చి, మీ సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు పని చేసే చీఫ్ మినిస్టర్ ను మీకు అందిస్తాం” అని హామీ ఇచ్చారు. ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, తమ ప్రభుత్వం ప్రజలతో కలిసి పని చేస్తుందన్నారు.
మోడీ బిలియనీర్ దోస్తుల బాగు మాత్రమే చూసుకుంటడు
- తెలంగాణం
- February 6, 2022
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో