మహేష్ బ్యాంక్ సైబర్ మోసం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు నిధులను గోల్ మాల్ చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు నైజీరియన్ లతోపాటు ముంబైకి చెందిన ఓ మహిళ షాజహాన్ ఉన్నారు. అయితే ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసి దాదాపు రూ. 12.40 కోట్లు కొల్లగొట్టారు కేటాగాళ్లు.
మరిన్ని వార్తల కోసం