హైదరాబాద్, వెలుగు: ముచ్చింతల్లో సమతామూర్తి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ పర్యటనను రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు చేసిన కామెంట్లను ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తప్పుబట్టారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడటం ప్రతిపక్షాల దిగజారుడు సంస్కృతికి నిదర్శనమన్నారు. పవిత్ర కార్యక్రమంపై రాజకీయాలు చేయడం మంత్రి కేటీఆర్, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు, నాయకులకు తగదన్నారు. మోడీ పాలనను శ్రీరాముడి పాలనతో చిన జీయర్ స్వామి పోల్చారని గుర్తు చేశారు.
పీఎం టూర్ను రాజకీయం చేయొద్దు
- హైదరాబాద్
- February 7, 2022
లేటెస్ట్
- అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్
- బెల్లంపల్లిలో వాకర్స్తో వంశీకృష్ణ
- లింగ వివక్షకు మరో రూపం పింక్ ట్యాక్స్ : బుర్ర మధుసూదన్ రెడ్డి
- వేములవాడలో కూలిన పురాతన చెట్టు
- కాకా చూపిన సేవామార్గంలో వంశీ నడుస్తడు : వివేక్ వెంకటస్వామి
- తెలంగాణలో పిడుగుపాటుకు నలుగురు మృతి
- పదేళ్లు బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది : వివేక్ వెంకటస్వామి
- రైలులో తరలిస్తున్న గోమాంసం పట్టివేత
- తెలంగాణలో గాలి వాన బీభత్సం
- కేంద్రంలో కాంగ్రెస్ వచ్చాక..రోహిత్ వేముల చట్టం తెస్తం : కేసీ వేణుగోపాల్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..