హనుమకొండలో ‘డబుల్​ ఇండ్ల’ కోసం పడిగాపులు..

హనుమకొండలో ‘డబుల్​ ఇండ్ల’ కోసం పడిగాపులు..

వెలుగు, వరంగల్​ ఫొటోగ్రాఫర్  : డబుల్​బెడ్​రూం ఇండ్ల కోసం పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు. హనుమకొండ అంబేద్కర్​ నగర్, జితేంద్ర సింగ్​వాసులు 2015 లో కేటాయించిన ఇండ్లు నేటికి దాదాపు దశాబ్ద కాలం కాగా, వాటిని అర్హులకు ఇప్పటికీ పంపిణీ చేయలేదు. దీంతో పేదలు ఖాళీగా ఉన్న డబుల్​ బెడ్​ రూం ఇడ్ల వద్ద పట్టాలు ఎప్పుడిస్తారో అంటూ ఇలా పడిగాపులు కాస్తున్నారు.