
వెలుగు, వరంగల్ ఫొటోగ్రాఫర్ : డబుల్బెడ్రూం ఇండ్ల కోసం పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు. హనుమకొండ అంబేద్కర్ నగర్, జితేంద్ర సింగ్వాసులు 2015 లో కేటాయించిన ఇండ్లు నేటికి దాదాపు దశాబ్ద కాలం కాగా, వాటిని అర్హులకు ఇప్పటికీ పంపిణీ చేయలేదు. దీంతో పేదలు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇడ్ల వద్ద పట్టాలు ఎప్పుడిస్తారో అంటూ ఇలా పడిగాపులు కాస్తున్నారు.