న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్ ఒక ‘ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్’ మాదిరిగా ఉండాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించా రని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రాల గవర్నర్లు, యూటీ ల లెఫ్టినెంట్ గవర్నర్లతో కాన్ఫరెన్స్లో రాష్ట్రపతి మాట్లాడారు. గవర్నర్లు వారి రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగిం చాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవ కోసమే తాము ఉన్నామని గుర్తుపెట్టుకోవాలన్నా రు. జాతీయ లక్ష్యాల సాధనలో ప్రజలు పాల్గొనేలా చేయడం గవర్నర్ బాధ్యత అని చెప్పారు.
గవర్నర్.. ప్రభుత్వానికి, ప్రజలకు ఫ్రెండ్లా ఉండాలె
- దేశం
- November 12, 2021
లేటెస్ట్
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Josh Baker: 20 ఏళ్లకే లోకాన్ని విడిచాడు.. క్రికెటర్ అనుమానాస్పద మృతి
- ప్రశ్నించే గొంతుక కాబట్టే అందరూ దగ్గరుండి గెలిపించారు: సీఎం రేవంత్ రెడ్డి
- వెస్ట్ బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- Devon Thomas: మ్యాచ్ ఫిక్సింగ్.. వెస్టిండీస్ క్రికెటర్పై ఐదేళ్ల నిషేధం
- సెక్స్ స్కాండల్ కేసులో.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు
- Sreemukhi: ఫొటోషూట్లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్
- ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
- బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs RR: తెలుగు కుర్రాడు మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..