కుటుంబ పార్టీలు మాఫియాతో పొత్తుల్లో కూరుకుపోయాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ మాత్రం ప్రజలతోనే పొత్తు పెట్టుకుందన్నారు. ఉత్తరప్రదేశ్ లోని చందౌలీలో ప్రధానిమోడీ ఏడో విడత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చందౌలీలోని 14 వేల పేద కుటుంబాలు తమతోనే ఉన్నాయన్నారు మోడీ. వారి కలలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
మరిన్ని వార్తల కోసం