5 వారాలు సాకలు, మారు బోనం ఘనంగా సమర్పించాలి

5 వారాలు సాకలు, మారు బోనం ఘనంగా సమర్పించాలి

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఉమ్మడి ఆలయాల్లో భవిష్యవాణి కార్యక్రమం కొనసాగుతోంది. కరోనా నుంచి భక్తులను కాపాడతానని అమ్మవారు చెప్పారు. 5 వారాలు సాకలు, మారు బోనం ఘనంగా సమర్పించాలని భక్తులకు చెప్పారు. పసుపు ముద్రలతో ఐదు వారాలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకోవాలని సూచించారు. తప్పులు చేస్తున్నా.. భక్తులను తాను కాపాడుతున్నాననంటూ భవిష్యవాణి చెప్పింది అనురాధ.