రాజ్యసభ సెక్రటేరియట్కు చెందిన ఓ అధికారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో పార్లమెంటు భవనంలో ఆయన ఆఫీసు ఉన్న అంతస్తు మొత్తాన్ని మూసివేశారు. పార్లమెంటు కాంప్లెక్సు పరిధిలో నమోదైన నాలుగో కేసు ఇది. అధికారి భార్య, పిల్లలకు కూడా కొవిడ్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఇటీవల ఆయనను కలిసినవారు కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఆయన ఈ నెల 28 వరకు విధులకు హాజరైనట్లు తెలిపారు. వారం క్రితం లోక్సభకు చెందిన ఓ ఉన్నతాధికారికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంతకుముందు ఓ హౌజ్కీపర్కు, భద్రతా సిబ్బందికి కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో పరిసరాల్ని మొత్తం శానిటైజ్ చేశారు. లోపలికి వచ్చేవారికి తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు సెక్రటేరియట్ సిబ్బంది.
పార్లమెంట్ లో మరో అధికారికి కరోనా పాజిటివ్
- దేశం
- May 29, 2020
లేటెస్ట్
- రష్యా ఆయిల్ దిగుమతితో రూ.2.07 లక్షల కోట్లు ఆదా
- అర్బన్ ఓటర్ లిస్టును సంస్కరించాలి : కిషన్రెడ్డి
- ఏప్రిల్లో 11 నెలల దిగువకు రిటైల్ ఇన్ఫ్లేషన్
- ఓటేసేందుకు వచ్చి ముగ్గురు మృతి
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఓటు వేసేటప్పుడు ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
- బాలల హక్కులు, చట్టాలపై అవగాహన పెరగాలి
- రాహుల్ ప్రధాని అయితరు : సీతక్క
- ఆడి క్యూ3 బోల్డ్ @ రూ. 54.65 లక్షలు
- చింతమడకలో ఓటేసిన కేసీఆర్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు