జమ్ముకాశ్మీర్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను కూడా మట్టుబెట్టారు. ఈ ఘటన సాంబాలోని చోటు చేసుకుంది. సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ముగ్గురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతమొందించారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 36 ప్యాకెట్ల హెరాయిన్ను సీజ్ చేశారు. ఈ ఘటనపై మరింత విచారణ జరుగుతోందన్నారు సరిహద్దు భద్రతా దళం అధికారులు.
Jammu & Kashmir | Border Security Force recovered 36 packets of heroin, killed 3 smugglers in Samba pic.twitter.com/gtDUcQ8z75
— ANI (@ANI) February 6, 2022
ఇవి కూడా చదవండి: