జమ్ముకాశ్మీర్‌లో భారీ డ్రగ్స్ స్వాధీనం

జమ్ముకాశ్మీర్‌లో భారీ డ్రగ్స్ స్వాధీనం

జమ్ముకాశ్మీర్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను కూడా మట్టుబెట్టారు. ఈ ఘటన సాంబాలోని చోటు చేసుకుంది. సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ముగ్గురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతమొందించారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 36 ప్యాకెట్ల హెరాయిన్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై మరింత విచారణ జరుగుతోందన్నారు సరిహద్దు భద్రతా దళం అధికారులు.
 

ఇవి కూడా చదవండి: 

నల్లబ్యాండ్‌లు ధరించిన టీమిండియా

తెలుగులో లత ఏం పాటలు పాడిందంటే..