రేపు కొడంగల్​లో రేవంత్​ ప్రచారం

రేపు కొడంగల్​లో రేవంత్​ ప్రచారం

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో  సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించను న్నారు. ఆదివారం దీపావళి పండుగ కావడంతో బ్రేక్​ఇచ్చారు.

సోమవారం కొడంగల్​లో ప్రచారం నిర్వహించ నున్న ఆయన.. మంగళవారం స్టేషన్​ ఘన్​పూర్​, వర్ధన్నపేట, కామారెడ్డిల్లో ప్రచారం చేయనున్నారు. అదే రోజు వివిధ మండలాల  లీడర్లతో సమావేశా లు నిర్వహించనున్నారు. బుధవారం బోథ్​, నిర్మల్​, జనగామల్లో జరిగే పార్టీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.