పోతిరెడ్డి పాడు విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. 2005లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీరు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ నీటి విషయంపై పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు వైఎస్ ను విభేదిస్తే .. కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడుపై అన్నిసార్లు స్పందించానన్న కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని అన్నారు. అదే నిజమైతే 11వేల 500క్యూసెక్కుల గండి కేసీఆర్ ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.
పోతిరెడ్డిపాడు పై కేసీఆర్ చెప్పే మాటల్లో ఒక్కటీ నిజం లేదు
- తెలంగాణం
- May 19, 2020
లేటెస్ట్
- పదేండ్లు కష్టపడుత.. వందేండ్ల డెవలప్మెంట్ చేస్త : సీఎం రేవంత్ రెడ్డి
- సన్ మళ్లీ ఢమాల్..హైదరాబాద్కు చెన్నై చెక్
- పూర్వీ లెహర్ నౌకాదళ విన్యాసాలు
- ఎలక్షన్ పాలిటిక్స్ ఆ మూడింటి చుట్టే
- ప్రధానిగా ఎవరున్నా దేశం మూడో ప్లేసుకు పోతది : చిదంబరం
- కరువు సాయం కోసం సీఎం సిద్ధూ ధర్నా
- జాక్స్ కేక.. సెంచరీతో దంచికొట్టిన విల్ జాక్స్
- వెలుగు సక్సెస్: తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు
- కులవృత్తులను అభివృద్ధి చేసింది బీజేపీనే:ఎంపీ కె.లక్ష్మణ్
- వంశీకృష్ణను గెలిపిస్తే ఉపాధి అవకాశాలు : దూలం శ్రీనివాస్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..