- మేడిగడ్డకు సీఎం, ఎమ్మెల్యేలు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నల్లగొండ బాట
- అసెంబ్లీ నుంచి కాళేశ్వరానికి...
- తెలంగాణ భవన్ నుంచి నల్లగొండకు
హైదరాబాద్: ఇవాళ ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో రాజకీయ జాతర సాగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, శాసన సభ్యులను తీసుకొని బయల్దేరారు. ఇదే సందర్భంలో తెలంగాణ భవన్ నుంచి కూడా బస్సులు బయల్దేరాయి. కాకపోతే ఈ బస్సులు నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా జలాలపై నిర్వహించే మీటింగ్కు. ఈ బస్సుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన కొందరు కూడా ఉన్నారు.