కంటి చూపు తగ్గకుండా..ఆపేందుకు రోచే డ్రగ్‌‌‌‌‌‌‌‌

కంటి చూపు తగ్గకుండా..ఆపేందుకు రోచే డ్రగ్‌‌‌‌‌‌‌‌

వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా చూసేందుకు  రోచే ఫార్మా ఇండియా వాబీస్మో డ్రగ్‌‌‌‌ను దేశంలో లాంచ్ చేసింది. ఈ డ్రగ్‌‌‌‌ను 2022 జనవరిలో గ్లోబల్‌‌‌‌గా  లాంచ్ చేశారు.  కిందటేడాది 2.69 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయని కంపెనీ చెబుతోంది. వయసు పెరుగుదల,  డయాబెటిక్‌‌‌‌ కారణంగా  కంటి చూపు తగ్గడాన్ని ఈ మందు నిరోధిస్తుందని వెల్లడించింది.