కరోనా నేపథ్యంలో వివిధ ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరం అమలు విధి విధానాలను ఖరారు చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డితో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్ట్ 31న ఈసెట్,సెప్టెంబర్ 1వ తేదీ తరువాత ఇంటర్ అడ్మిషన్ల పై నిర్ణయం,సెప్టెంబర్ 2న టీపీఎస్ ద్వారా పాలిసెట్ ఆన్ లైన్ ఎంట్రెన్స్ పరీక్షలు, సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్ పరీక్షలు నిర్వహించిందుకు యోచిస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. అయితే ఎంసెట్ నిర్వహణ హైకోర్టు అనుమతితో నిర్వహించాల్సి ఉంటుందని పాపిరెడ్డి పేర్కొన్నారు.
ప్రవేశ పరీక్షలు, విద్యాసంవత్సరంపై సమీక్ష..ఆగస్ట్ 31న ఈసెట్..?
- తెలంగాణం
- August 11, 2020
లేటెస్ట్
- డ్రస్సింగ్ రూంలో రోహిత్ శర్మ ఏడుస్తూ.. వీడియో వైరల్
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
- థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్