కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోయర్ మానేరు డ్యాంలో బురద నుంచి ఇసుక తీసి..

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోయర్ మానేరు డ్యాంలో బురద నుంచి ఇసుక తీసి..

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోయర్ మానేరు డ్యాంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సిల్ట్‌‌‌‌‌‌‌‌ను కాంట్రాక్ట్ ఏజెన్సీ తొలగిస్తోంది. సిల్ట్ నుంచి ఇసుకను వేరు చేసి ఇలా కుప్పలుగా పోస్తున్నారు. సాగునీటి అవసరాల కోసం కిందికి నీళ్లు వదులుతుండడంతో ఎల్‌‌‌‌‌‌‌‌ఎండీలో నీటి నిల్వ 7 టీఎంసీలకు పడిపోయింది. నీటి నిల్వ తగ్గడంతో సిల్ట్ తొలిగించే ప్రక్రియను వేగవంతం చేశారు.

 -వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్