బాకీ కట్టాలంటూ బడి ముందు బ్యాంకు ఉద్యోగుల సిట్టింగ్

బాకీ కట్టాలంటూ  బడి ముందు బ్యాంకు ఉద్యోగుల సిట్టింగ్

టిఫిన్ చేస్తూ స్టేట్ బ్యాంకు ఉద్యోగుల కొత్తరకం నిరసన
కరీంనగర్ జిల్లా  హుజూరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్ ముందు టిఫిన్ చేస్తున్న వీరు హుజూరాబాద్ బ్రాంచికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు. సదరు స్కూల్ మేనేజ్మెంట్ బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో లోన్ తీసుకొని 16 నెలలుగా కట్టకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు సోమవారం ఇట్లా బడి ఎదుట కొన్ని గంటలపాటు బైఠాయించిన్రు. అక్కడే టిఫిన్లూ కానిచ్చిన్రు.
– హుజూరాబాద్, వెలుగు

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి