ముంబై : దేశంలోని రోడ్డు ప్రాజెక్టులకు రూ. 90 వేల కోట్ల మేర అప్పులు ఇచ్చినట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. మొత్తం అన్ని బ్యాంకులు రోడ్డు ప్రాజెక్టులకు ఇచ్చిన అప్పుల్లో ఇది 37 శాతానికి సమానమని అన్నారు. జూన్ నెలాఖరు దాకా ఎన్హెచ్ఏఐకు రూ. 35 వేల కోట్ల క్రెడిట్ గ్రాంట్ చేశామని తెలిపారు. వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అమలు కోసమే ఈ అప్పులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు ఎస్పీవీకి రూ. 5 వేల కోట్లు ముందు ఇచ్చామని, ఇటీవలే ఆ అప్పును రూ. 8 వేల కోట్లకు పెంచామని ఖారా చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్ సమీకరించిన మొత్తం ఫండ్స్లో సగం తామే సమకూర్చినట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రాజెక్టుల కోసం అప్పు ఇచ్చిన ఎస్బీఐ
- బిజినెస్
- December 19, 2021
లేటెస్ట్
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
- సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన
- ఈవీఎంల తరలింపు ప్రక్రియ పరిశీలన
- కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- కూటి కోసం కోటి తిప్పలు!
- మల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
- మే 15న అమ్మవారి రథోత్సవం
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..