గోదావరిఖని, వెలుగు: తెలంగాణ పునర్విభజన చట్టం -2014లో భాగంగా నిర్మించిన రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్లోని 800 మెగావాట్ల రెండో యూనిట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్పద్ధతిలో జాతికి అంకితం చేశారు. గతేడాది అక్టోబర్23న మొదటి యూనిట్ను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. అల్ట్రా సూపర్క్రిటికల్టెక్నాలజీతో ఈ యూనిట్లను నిర్మించారు. స్టేజ్1లో భాగంగా నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్లో 85 శాతం తెలంగాణ రాష్ట్ర అవసరాలకే వినియోగించనున్నారు. కాగా సోమవారం రామగుండం పర్మినెంట్టౌన్ షిప్ లోని కాకతీయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ పై ఈ కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో మున్సిపల్కమిషనర్చింతల శ్రీనివాస్, ఎన్ బీసీ మెంబర్బాబర్సలీంపాషా, కార్పొరేటర్కొలిపాక సుజాత, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, బీఎంఎస్లీడర్వడ్డేపల్లి రాంచందర్, క్యాతం వెంకటరమణ, ఎన్టీపీసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్ రెండో యూనిట్ జాతికి అంకితం
- కరీంనగర్
- March 5, 2024
లేటెస్ట్
- Kannappa: కన్నప్ప అక్షయ్ కుమార్ షూట్ కంప్లీట్..మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- పోలింగ్ శాతం తగ్గుతుందా?..ఆ నాలుగు సెగ్మెంట్లపైనే అందరి దృష్టి
- కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు పెంచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు.. : వివేక్ వెంకటస్వామి
- T20 World Cup 2024: శని ఉన్నాడు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అంపైర్లు వీరే
- గాల్లో తేలినట్లుందే : పల్సర్ NS 400Z వచ్చేసింది.. లక్షా 85 వేలకే 373 cc బైక్
- గోదావరి నీళ్లను మనకు దక్కకుండా చేసిండు కేసీఆర్:గడ్డం వంశీకృష్ణ
- చంద్రబాబు మేనిఫెస్టోలో పెన్షన్ హామీ ఎత్తేశాడు...సీఎం జగన్
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- Kavya Maran: ఒక్క పరుగుతో విజయం.. కావ్య మారన్ మాస్ సెలబ్రేషన్స్
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్