నిజామాబాద్ జిల్లా బోధన్ లో శివాజీ విగ్రహా ఏర్పాటు.. రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. విగ్రహ ఏర్పాటుపై ఓ వర్గం అభ్యంతరం తెలుపగా.. మరో వర్గం విగ్రహం పెడుతామని చెప్పడంతో గొడవకు దారి తీసింది. బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో ఇరు వర్గాల రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. దీంతో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు సీపీ నాగరాజు. బోధన్ పట్టణంలో పికెటింగ్ కొనసాగుతుందన్నారు. గొడవకు కారణమైన రెండువర్గాలపై కేసులు పెట్టామన్నారు. పలువురి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు సీపీ.
విగ్రహ ఏర్పాటులో వివాదం.. బోధన్ లో హై టెన్షన్
- తెలంగాణం
- March 20, 2022
లేటెస్ట్
- సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగెందుకు : హరీష్ రావు
- రంగ పంచమి ప్రాముఖ్యత ఏంటి.. ఆరోజు ఏం చేయాలో తెలుసా...
- ఇళ్లల్లో తినేది కంటే.. పారేసేదే ఎక్కువ : రోజూ 100 కోట్ల ప్లేట్ల భోజనం వేస్ట్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
- ఫోన్ ట్యాపింగ్ పై టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు : దేశంలో ఫస్ట్ తెలంగాణలోనే
- ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
- రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు
- వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?