ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసింది. RPF పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జైషే మహ్మద్ గ్రూప్ కు చెందిన మసూద్ అహ్మద్ పేరుతో నిన్న హర్యానాలోని రోహ్ తక్ రైల్వే పోలీసులకు ఒక లేఖ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో అక్టోబర్ 8న దాడులు జరుగుతాయని ఆ లేఖలో హెచ్చరించారు. దీంతో అన్ని స్టేషన్లను RPF డైరెక్టర్ అలర్ట్ చేశారు. రైల్వే స్టేషన్ల దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు.
అన్ని రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం
- దేశం
- September 18, 2019
లేటెస్ట్
- స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా
- ధరణితో ఈయన భూములు పోయినయట సార్ ... ఇప్పుడేట్లా.. !
- రోడ్డు పక్కన బార్బర్ షాపులో..గడ్డం ట్రిమ్ చేయించుకున్న రాహుల్
- రుణమాఫీ చేసేద్దాం..ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిధుల సమీకరణ
- CM Revanth - తెలంగాణ ఏర్పాటు | AP ఫలితాలపై బెట్టింగ్ | స్థానిక బార్బర్ షాపులో రాహుల్ | V6 తీన్మార్
- మామిడి రేటు ఢమాల్..టన్నుకు రూ. 10 వేలే ఇస్తున్న దళారులు
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు