హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తమ్యయారు. ముందు జాగ్రత్త చర్యగా రేపటి నుంచి ఈ నెల 17 వరకు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. వర్షాల కారణంగా ఆయా మార్గా్ల్లో రైళ్లు నడవవని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రద్దైన రైళ్ల వివరాలు
07077 – సికింద్రాబాద్ – ఉందానగర్ – సికింద్రాబాద్ ప్యాసింజర్ స్పెషల్
0700 – సికింద్రాబాద్ – ఉందా నగర్ మెమూ స్పెషల్
07076 – మేడ్చల్ – ఉందానగర్ మెమూ స్పెషల్
07056 – ఉందానగర్ – సికింద్రాబాద్ మెమూ స్పెషల్
07059 – సికింద్రాబాద్ – ఉందానగర్ సికింద్రాబాద్ మెమూ స్పెషల్
07971 – హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజర్ స్పెషల్
07438 – సికింద్రాబాద్ – మేడ్చల్ మెమూ స్పెషల్
07213 – మేడ్చల్ – సికింద్రాబాద్ మెమూ స్పెషల్
07214 – సికింద్రాబాద్ – బొల్లారం మెమూ స్పెషల్
07299 – బొల్లారం – సికింద్రాబాద్ మెమూ స్పెషల్
07300 – సికింద్రాబాద్ – మేడ్చల్ మెమూ స్పెషల్
07475 – మేడ్చల్ – సికింద్రాబాద్ మెమూ స్పెషల్
07476 – సికింద్రాబాద్ – మేడ్చల్ మెమూ స్పెషల్
17267 – కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ మెమూ