మాస్క్ లేని దుకాణదారులకు రూ.11 వేలు ఫైన్

మాస్క్ లేని దుకాణదారులకు రూ.11 వేలు ఫైన్

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై జరిమానా విధిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ లో మాస్కులు లేని దుకాణదారులకు జరిమానా విధించారు. మాస్క్ లు లేని ఆరుగురికి రూ.11 వేలు జరిమానా విధించారు మెట్ పల్లి ఆర్డీవో వినోద్ కుమార్. పీహెచ్సీ కేందాన్ని పరిశీలించి తిరిగి వస్తుండగా మాస్కులు లేకపోవడం గమనించి చర్యలు తీసుకున్నారు.