హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురం ఆంధ్రకేసరి నగర్ లో సాయి తరుణ్ అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 10 రోజుల క్రితం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చిన తరుణ్.. మరో మూడు రోజుల్లో మళ్లీ ఆస్ట్రేలియా కి వెళ్లడానికి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాడు. శనివారం సాయంత్రం ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్ కి వెళ్లి వచ్చాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆదివారం ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తరుణ్ తండ్రి శంకరయ్య హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. తరుణ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
3 రోజుల్లో ఆస్ట్రేలియా ప్రయాణం..ఇంతలోనే ఎస్సై కొడుకు సూసైడ్
- క్రైమ్
- March 8, 2020
లేటెస్ట్
- నాలుగో విడతలో 96 సీట్లకు..ఇయ్యాల 10 రాష్ట్రాలు, యూటీల్లో పోలింగ్
- ఇండియా కూటమి గెలిస్తే.. దేశమంతటా 24X7 కరెంట్
- తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్
- నేడు అన్ని షిఫ్టులకు హాలిడే.. కంపెనీల మేనేజ్మెంట్లకు కార్మిక శాఖ ఆదేశం
- ఎన్నికల సిబ్బందికి ఇచ్చిన ఈసీ ఫుడ్ మెనూ ఇదే
- హైదరాబాద్ లో ఈసారి పోలింగ్ ఎంతొస్తదో ?
- లోక్సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి 50 మంది మహిళలు
- రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీల ఓట్లు ఎక్కడెక్కడ?
- ఓటర్ లిస్ట్లో పేరుండి ఈ కార్డులుంటే చాలు
- అర్హతలేనోళ్లతో ఐసీయూ డ్యూటీలు..కార్పొరేట్ హాస్పిటల్స్లో కొనసాగుతున్న దందా
Most Read News
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్