సౌతాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రూన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2017 లో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఆరేళ్ల కెరీర్లో కేవలం 13 టెస్ట్లు, 2 టీ20లు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 468 పరుగులు చేసిన బ్రూన్ ... టీ20ల్లో 26 పరుగలు చేశాడు. 2018లో బ్రూన్ కొలంబోలో శ్రీలంకపై సెంచరీ చేశాడు. డి బ్రూన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్ టైటాన్స్ వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత సరైన అవకాశాలు రాకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు. కెరీర్ పైన దృష్టి పెట్టాల్సిన 30ఏళ్ల బ్రూన్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం అందరికీ షాక్ కు గురిచేసింది. కాగా ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగుల్లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు తరుపున ఆడాడు.
క్రికెట్కు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా క్రికెటర్
- ఆట
- February 16, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- హైదరాబాద్ లో పనిమనిషితో అక్రమ సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..
- Nagarjuna: 'మనం' తర్వాత నా బిడ్డ సినిమా కోసమే ఇంతగా.. 'లెనిన్' ప్రెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- మమతా బెనర్జీ ర్యాలీపై కోడిగుడ్ల దాడి.. టీఎంసీ ర్యాలీలో ఉద్రిక్తత
- Priyamani: లేడీ విలన్గా ప్రియమణి.. అజయ్ దేవగన్ 'గోల్మాల్ 5'లో ఛాన్స్!
- బ్రిస్టల్లో బిగ్ ఫైట్.. భారత్ నిలుస్తుందా.. ఇంగ్లాండ్కి సిరీస్ అప్పగిస్తుందా?
- శ్రీవారి భక్తులకు అలర్ట్: జులై నుండి సెప్టెంబర్ వరకు ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు...
- Colors Swathi Marriage: డైరెక్టర్తో కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫొటోస్ వైరల్!
- ఇది ఫుట్బాలా.. ఫిక్సింగా?.. అర్జెంటీనాకే వరల్డ్కప్ ఇచ్చేయండి: ఈజిప్ట్
- ఇరాన్ పై తీవ్రంగా దాడి చేస్తాం : మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
- గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టు పైపులు..
Most Read News
- జర్మనీ ఎడ్యుకేషన్ వెరీ స్పెషల్ ...చదువు తక్కువ.. ప్రాజెక్టు వర్క్ ఎక్కువ
- ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు మైండ్ చాలా షార్ప్.. ఎలాంటి సమస్యనైనా చిటికెలో సాల్వ్ చేస్తారు!
- జ్యోతిష్యం:రాత్రిపూట భయంతో నిద్రపట్టడం లేదా.. వెల్లుల్లితో ప్రతికూల శక్తిని వెళ్లగొట్టండి..!
- మూడు రోజుల్లో రూ.2వేలు తగ్గిన తులం బంగారం.. హైదరాబాదులో కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి రేటు
- పెండ్లైన 16 ఏండ్లకు ప్రెగ్నెన్సీ.. కవలలకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి
- గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టు పైపులు..
- రైతుల చూపు.. ‘అల్లం’ సాగు వైపు.. రూ.2 వేల నుంచి రూ.4 వేల 500కు చేరిన క్వింటాల్ ధర !
- నాలాల ఆక్రమణల వల్లే నగరాలు మునుగుతున్నయ్: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- జ్యోతిష్యం : మిధున రాశిలో తిరోగమనంలో బుధుడు .. భద్ర రాజయోగంతో మూడు రాశుల వారికి లాభాలు..!
- PF ఖాతాదారులకు గుడ్న్యూస్.. జూలై 15న వడ్డీ డిపాజిట్
