వేధింపులపై షీ టీమ్స్ కు కంప్లైంట్​ చేయాలి : ఎస్పీ రితిరాజ్

వేధింపులపై షీ టీమ్స్ కు కంప్లైంట్​ చేయాలి : ఎస్పీ రితిరాజ్

గద్వాల, వెలుగు : మహిళలు, యువతులు తమపై జరిగే వేధింపులపై నిర్భయంగా షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ రితిరాజ్  సూచించారు. ఆన్ లైన్, ఆఫ్   ‌‌లైన్ లో వేధించినా కేసులు పెడతామని చెప్పారు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు, స్కూల్స్, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. మహిళలను గౌరవించడం వ్యక్తిత్వంలో భాగం కావాలని పేర్కొన్నారు.

ALSO READ : రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి