సీఏ టాపర్​కు సన్మానం

సీఏ టాపర్​కు సన్మానం

హైదరాబాద్, వెలుగు : సీఏ ఇంటర్​లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన ఎస్ఆర్​నగర్ ‘లక్ష్య’ కాలేజీ స్టూడెంట్ తరుణ్ కుమార్ రెడ్డిని కాలేజీ యాజమాన్యం శనివారం సన్మానించింది. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ మురళి వైట్ల, స్టాఫ్​పాల్గొన్నారు. క్రమశిక్షణతో చదివితే విజయం వరిస్తుందనడానికి తరుణ్ నిదర్శనమన్నారు.