కరోనా ఎఫెక్ట్తో లేడీస్ టైలర్ల బతుకు భారం అమవుతోంది.. పెళ్లిలు, ఇతర ఫంక్షన్లు తగ్గడంతో బట్టలు కుట్టించుకునే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అల్టర్నేట్ బిజినెస్ ల వైపు చూస్తున్నారు. వరంగల్ లక్ష్మిపురానికి చెందిన సరోజన అనే లేడీస్ టైలర్ కరోనా నేపథ్యంలో మాస్కులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని అదే బిజినెస్ గా మల్చుకున్నారు. వివిధ రకాల మాస్కులు కుట్టి అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. మాస్కు సైజును బట్టి 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకూ అమ్ముతున్నారు. కరోనా లాక్ డౌన్ కష్ట కాలంలో మాస్కులే వీరి కుటుంబానికి జీవనోపాధిగా మారి కుటుంబ సభ్యుల కడుపు నింపుతున్నాయి. – వెలుగు, వరంగల్.
‘కుట్టు’ మారింది.. బువ్వ పెడుతోంది
- తెలంగాణం
- August 3, 2020
లేటెస్ట్
- Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి
- కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు
- ఇగ కరెంటు లెక్కలు..విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ షురూ
- కుండపోత వాన
- విదేశాల్లో తెలుగోడి సత్తా.. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ వాసి
- పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు
- మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు తప్పుకుంటానంటోంది..కారణం ఇదేనా?
- నేనూ పీసీసీ రేసులో ఉన్నా:ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
- డబుల్ ట్రబుల్ .. ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!