స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి ఎదగాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి ఎదగాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

యాదాద్రి, వెలుగు :  ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న  సదుపాయాలను స్టూడెంట్స్​ వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రిలో నిర్వహించిన విద్య విజయోత్సవంలో ఆయన మాట్లాడారు. 

ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన స్టూడెంట్స్​ మంచి మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు.