India

ఆర్జేడీలో చేరిన నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి బీహార్ లో బిగ్ షాక్  తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు.

Read More

ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తం

ఎల్మవు (జర్మనీ): రష్యా– ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన భద్రత అనేది పెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సొంత ఎనర్

Read More

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 

డబ్లిన్‌ వేదికగా ఇండియా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీ

Read More

విశ్వాస పరీక్షలో గెలుస్తాం

మహారాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో ఉద్దవ్ థాక్రే కీలకవ్యాఖ్యలు చేశారు. బలపరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గౌహాతిలో ఉన్న ఎమ

Read More

సంజయ్‌ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు

శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ కు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మళ్లీ సమన్లు ​జారీ చేసింది.  24 గంటలు క

Read More

రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ

గౌహతిలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే లేఖ రాశారు. ముంబైకి తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని ఉద్ధవ్  అ లేఖలో కోర

Read More

రోహిత్ శర్మ హెల్త్ అప్‌డేట్ ఇచ్చేసింది

టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెల్త్ గురించి అతని చిన్న  కూతురు సమైరా శర్మ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎడ్జ్&zwn

Read More

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ఇక గుడ్ బై

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే.. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు. వీటిపై జూలై 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Read More

చెయ్యి తడపనిదే ఫైల్ కదిలే పరిస్థితి లేదు

లంచం.. లంచం.. లంచం.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. మ‌‌నిషి పుట్టాకతో మొద‌‌ల‌‌య్యే ఈ లంచం.. చ‌‌చ్

Read More

కరోనా బారిన పడ్డ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్  ద్వారా తెలిపారు. " కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటి

Read More

ప్రధాని మోడీ పై చిదంబరం విమర్శలు

జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కౌంటర్ ఇచ్చారు. దేశంలో అన్ని గ్రామాలకు కరెంట్ వచ్చిందన్న మోడీ వ

Read More

రోహిత్ కు కరోనా.. జట్టులోకి మయాంక్

జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు బీసీసీఐ నుండి పిలుపొచ

Read More

కొత్తగా 13,313 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.  గడిచిన 24  గంటల్లో కొత్తగా 13,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ

Read More