India
ఆర్జేడీలో చేరిన నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి బీహార్ లో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు.
Read Moreఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తం
ఎల్మవు (జర్మనీ): రష్యా– ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన భద్రత అనేది పెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సొంత ఎనర్
Read Moreటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
డబ్లిన్ వేదికగా ఇండియా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు టీ20 మ్యాచ్ల సిరీ
Read Moreవిశ్వాస పరీక్షలో గెలుస్తాం
మహారాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో ఉద్దవ్ థాక్రే కీలకవ్యాఖ్యలు చేశారు. బలపరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గౌహాతిలో ఉన్న ఎమ
Read Moreసంజయ్ రౌత్కు ఈడీ మళ్లీ సమన్లు
శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. 24 గంటలు క
Read Moreరెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ
గౌహతిలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే లేఖ రాశారు. ముంబైకి తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని ఉద్ధవ్ అ లేఖలో కోర
Read Moreరోహిత్ శర్మ హెల్త్ అప్డేట్ ఇచ్చేసింది
టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెల్త్ గురించి అతని చిన్న కూతురు సమైరా శర్మ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎడ్జ్&zwn
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ఇక గుడ్ బై
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే.. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు. వీటిపై జూలై 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Read Moreచెయ్యి తడపనిదే ఫైల్ కదిలే పరిస్థితి లేదు
లంచం.. లంచం.. లంచం.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. మనిషి పుట్టాకతో మొదలయ్యే ఈ లంచం.. చచ్
Read Moreకరోనా బారిన పడ్డ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. " కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటి
Read Moreప్రధాని మోడీ పై చిదంబరం విమర్శలు
జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కౌంటర్ ఇచ్చారు. దేశంలో అన్ని గ్రామాలకు కరెంట్ వచ్చిందన్న మోడీ వ
Read Moreరోహిత్ కు కరోనా.. జట్టులోకి మయాంక్
జులై 1 నుంచి ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్తో జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్కు భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు బీసీసీఐ నుండి పిలుపొచ
Read Moreకొత్తగా 13,313 కరోనా కేసులు
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ
Read More