గౌహతిలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే లేఖ రాశారు. ముంబైకి తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని ఉద్ధవ్ అ లేఖలో కోరారు. " మీ నుంచి మాకు సమాచారం అందుతుుంది. మీలో చాలా మంది మాతో టచ్లో ఉన్నారు. మీరంతా శివసైనికులే.. మీ మనోభావాలను తప్పకుండా గౌరవిస్తాం.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నాన్నారు. ఎవరి వాదనలకు లొంగవద్దు. శివసేన ఇచ్చిన గౌరవం మీకు మరెక్కడా లభించదు" అని ఉద్దవ్ తన లేఖలో పేర్కొన్నారు. అటు తనవైపు 50 మంది ఎమ్మెల్యేలున్నారని, వారితో కలిసి త్వరలోనే ముంబై వెళ్తానని శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్తోనూ మాట్లాడనున్నట్లుగా వెల్లడించారు.
రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ
- దేశం
- June 28, 2022
లేటెస్ట్
- బీఆర్ఎస్ లో నేతలకు అహంకారం నెత్తికెక్కింది: గుత్తా సుఖేందర్ రెడ్డి
- Women Beauty : జుట్టుకు శక్తిని ఇచ్చే ప్రక్రియే హెయిర్ డిటాక్స్.. ఇంట్లో చేసుకోవచ్చా.. ఎలా చేయాలంటే..!
- మీకు తెలుసా : భూమిపై డైనోసర్ల రాజ్యం నడిచింది.. వీధుల్లో కుక్కల్లా డైనోసర్లు తిరిగేవి..!
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..
- Madras High Court : ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్