CM KCR

చెడగొట్టు వానలకు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ రైతులు

నాలుగు రోజుల్లో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటనష్టం రివ్యూ చేయని సీఎం.. పార్టీని విస్తరించే పనిలో నిమగ్నం పట్టించుకోని వ్యవసాయ మంత్రి..&nb

Read More

దేశంలో ఏం జరుగుతుందో అంతా తెలుసు.. బీఆర్ఎస్ తప్పక కొట్లాడుతుంది

మహారాష్ట్ర నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బుధవారం (ఏప్రిల్ 26) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర నేతలు, కార్యకర్తలకు కండువా కప్పిన సీఎ

Read More

తడిసిన ధాన్యం కొనాల్సిందే.. లేదంటే... రైతుల హెచ్చరిక

అకాల వర్షాలు  రైతులను నట్టేట ముంచాయి. వడగండ్ల వాన చేతికొచ్చిన పంటను నీటిపాలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా తడిసిపోవడంతో రైతు

Read More

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం :మంత్రి హరీష్ రావు

భారీ వర్షంతో రాష్ట్రం అతలాకుతలం అయింది. ఈదురు గాలులు, కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ

Read More

కొత్త సెక్రటేరియెట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం అవుతుంది. ఆ త

Read More

తెలంగాణలో అకాల వర్షం.. ఏ రైతును కదిలించిన కన్నీరే

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే దశలో వడగండ్లు కురిసి నష్టాన్ని మిగిల్చింద

Read More

డైవర్షన్ పాలిటిక్స్

సర్కారు చేతిలో  కొత్త పాచిక లోటస్ పాండ్ అడ్డాగా న్యూ గేమ్ షర్మిలను అరెస్టు చేసి ఇష్యూ డైవర్ట్ ప్రతిపక్షాల సభను బైపాస్ చేసే ప్లాన్ ర

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా చేసిన ఛార్జ్ షీట్ లో మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు, అమన్దీ

Read More

చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ షర్మిల విడుదల

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్  షర్మిల జైలు నుంచి విడుదలయ్యారు.  నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో  కూడిన బెయిల్ ను మంజూరు చేయడంతో చంచల్ గ

Read More

మతం పేరుతో ప్రజలను విడగొడుదామని చూస్తున్నరు: కేటీఆర్

దేశంలో తెలంగాణ 30 % అవార్డులు గెలుచుకుంటున్నదని కామెంట్ హైదరాబాద్, వెలుగు: మతం, కులం పేరుతో పనికిమాలిన పంచాయితీలు పెడుతున్నారని మంత్రి కేటీఆర్

Read More

పీఆర్ఐ ప్రాజెక్టు పేరుతో ప్రజలను, రైతులను మోసం చేస్తుండు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మోసాలకు బ్రాండ్  అంబాసిడర్  కేసీఆర్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి విమర్శించారు

Read More

ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ మే 4న ప్రారంభం

ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్ 27న పార్టీ జనరల్​బాడీ మీటింగ్‌‌లో అధికారిక ప్రకటన హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని వసంత్ ​విహార్‌&z

Read More

కేసీఆర్‌‌ నిరంకుశ విధానాలను ఎండ‌‌గ‌‌ట్టాలి: కాసాని జ్ఞానేశ్వర్​ 

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్ఎస్‌‌ పాల‌‌నలో ప్రజలు ఏ మాత్రం సంతోషంగా లేర‌‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞ

Read More