
CM KCR
పోడు లిస్టులో నాన్ ట్రైబల్స్..1.79 లక్షల మంది
హైదరాబాద్, వెలుగు: పోడు భూములకు ఇచ్చే పట్టాల లిస్టులో రాష్ట్ర సర్కార్ నాన్ ట్రైబల్స్ను కూడా చేర్చింది. దాదాపు 4.50 లక్షల ఎకరాల పోడు భూమిని 1.79 లక్షల
Read Moreస్కాములకు డబ్బులున్నాయ్ కానీ.. ప్రజలకు మాత్రం లేవట : బండి సంజయ్
ఢిల్లీలో దీక్ష పేరుతో సీఎం కేసీఆర్ మందు తాగిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల
Read Moreకాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్తున్నయి: వివేక్ వెంకటస్వామి
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు
Read Moreప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: బండి సంజయ్
వరంగల్ మెడికో సూసైడ్ అటెంప్ట్ వెనక సీనియర్ వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నా.. దీన్ని చిన్న కేసుగా చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బ
Read Moreధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం: రాజాసింగ్
ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని, భయపడేదే లేదని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించారు. దీనికి తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం కావాలని రాజా సింగ్ విజ
Read Moreప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి..కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి : ఎమ్మెల్సీ కవిత
NDTV కి కవిత ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించ
Read Moreబహుజనులను కేసీఆర్ మోసం చేస్తుండు : రాంజీ గౌతమ్
తెలంగాణలో బహుజనులను కేసీఆర్ మోసం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రాంజీ గౌతమ్ ఆరోపించారు. సెక్రటేరియట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్ట
Read Moreకిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా..? : కేటీఆర్
రాష్ట్ర బీజేపీ నాయకులపైనా తీవ్రస్థాయిలో మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందో లేక అరికాళ్లలో ఉందో నాకైతే
Read Moreభూపాలపల్లికి మంత్రి కేటీఆర్ వరాల జల్లు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అడిగిన నిధులను మంజూరు చేస్తామని బహిరంగ సభ సాక్షిగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రూ.135 కోట్ల నిధులతో బైపాస్
Read Moreబీఎస్పీ ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోలేదా రేవంత్ : కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని భూపాలపల్లి జిల్లాలోనే నిర్మించామని, ఇక్కడి ప్రజలు గొప్పగా చెప్పుకునే పరిస్థితి సీఎం కేసీ
Read Moreరేవంత్ రెడ్డి, బండి సంజయ్ పిచ్చొళ్లు: కేటీఆర్
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇండియాలోని ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పొరుగు ఉన్న రాష్
Read Moreఏమీ చేతకాని నేతలు సభలు, పాదయాత్రలు చేస్తున్నరు : నిరంజన్ రెడ్డి
మూడోసారి కూడా కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రిగా నియామకం అవుతారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ పద్మా నగర్ లో మార్
Read Moreఅత్యధిక కంటి పరీక్షలు చేసిన జిల్లాగా సిద్ధిపేట : హరీష్ రావు
కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలకు ఆనంద భాష్పాలు వస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీళ్లు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని 26వ వార్డ
Read More