
CM KCR
మహిళా సాధికారత ఇప్పుడు యాదికొచ్చిందా?
రాష్ట్రంలో 9 ఏండ్లుగా రోజురోజుకు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనను పూర్తిగా గాలికి వదిలేసి, నిత్యం
Read Moreదళితబంధు ఎంపికకు కమీషన్లు తీసుకుంటున్న రూలింగ్ పార్టీ లీడర్లు
ఆఫీసర్లకు, సిబ్బందికి పర్సెంటేజీలు యూనిట్లు గ్రౌండింగ్చేయకుండానే ఖాతాలు ఖాళీ సర
Read Moreనెరవేరని సీఎం హామీ.. మూలుగుతున్న ప్రగళ్లపల్లి లిఫ్ట్ ప్రపోజల్స్
భద్రాచలం, వెలుగు: 29 వేల ఎకరాల గిరిజనుల భూములకు సాగునీరు, 12 వేల ఎకరాల తాలిపేరు ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రతిపాదించిన దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్
Read Moreకొంగరకలాన్లో అతి త్వరలో ఫాక్స్కాన్ యూనిట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫాక్స్కాన్ కార్యకలాపాలపై సందిగ్ధతకు ఆ సంస్థ తెరదించింది. కొంగర కలాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపిస్తామని ఫాక్స్
Read Moreకేసీఆర్ చేతిలో మోసపోయామని అందరు బాధపడుతున్రు : రేవంత్ రెడ్డి
ఈ నెల 9న కరీంనగర్లో సభను నిర్వహిస్తామని కార్యకర్తలు తరలిరావలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రలో భ
Read Moreమిషన్ భగీరథ నీళ్లు ఎవరెత్తుకెళ్లారు..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సర్కారుపై మరోసారి మండిపడ్డారు. వేల కోట్ల అప్పులు చేసి ప్రారంభించిన మిషన్ భగీరథ నీళ్లు ఎవరెత్త
Read Moreకల్వకుంట్ల ఫ్యామిలీ దేవుళ్లను కూడా మోసం చేసింది : రేవంత్ రెడ్డి
కొండగట్టు ఆలయానికి తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకు
Read Moreకేసీఆర్ గొప్పలు, రైతుకు తిప్పలు : నరహరి వేణుగోపాల్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రభుత్వ పాత్ర లేకుండా ప్రజలు జీవించడమే నిజమైన అభివృద్ధి అంటారు. దీని సారాంశమే స్వయం సమృద్ధ భారత్(ఆత్మనిర్భర్ భారత్). ప్రజలు చే
Read Moreసీఎం కేసీఆర్కు లిక్కర్ కేసుపై ఉన్న శ్రద్ధ కృష్ణా నీళ్లపై లేదు
సిద్దిపేటకు రూ.714 కోట్లు ఇస్తే అలంపూర్ కు రూ.20 కోట్లేనా? బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అలంపూర్, వెలుగు : లి
Read Moreతెలంగాణ ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నాం : హరీశ్రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణలో పండిన ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నామని మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రం రాకముందు ఇక్కడి ప్రజలు జ
Read Moreపారిశ్రామికవేత్తలకు ఏడేండ్లుగా రాయితీలు రావడం లేదు
ఏండ్లకేండ్లుగా చెల్లించని రాష్ట్ర సర్కారు హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఐపాస్తో దేశంలోనే పారిశ్రామిక విప్లవం తెచ్చామని చెప్తున్న కేసీఆర్ సర్
Read Moreకేసీఆర్కు నెత్తిన అప్పు చేతిలో చిప్ప మాత్రమే ఉంది : రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీని
Read Moreమెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోంది: హరీష్ రావు
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం త
Read More