
CM KCR
మహారాష్ట్రకు కేసీఆర్ ఆఫర్
మూడేండ్ల నుంచి కాళేశ్వరం నీళ్లిస్తున్నం మోడీని ప్రధానిగా గుర్తించం.. నిర్మలాసీతారామన్కు తెలివి లేదు దేశంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంచి మహిళ
Read Moreసెక్రటేరియట్ అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలె: కేఏ పాల్
తెలంగాణ సెక్రటేరియట్లో జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డి
Read Moreఅధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో మార్పు తెస్తం: కేసీఆర్
దేశంలో మార్పు రావాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. 75 ఏండ్లు అయినా దేశంలో నీళ్ల కోసం ఇంకా గొడవలు జరుగుతున్నాయిని చెప్పారు. దేశంలో అవసరా
Read Moreఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్ప
Read Moreఅప్పులు చేసి ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలి : బూర నర్సయ్య గౌడ్
బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఫైరయ్యారు. కాళేశ్వరం పేరుతో తప్పుడు లెక్కలు చూపించి నిధులను వెనకేసుకున్నారని ఆరోపించారు. ద
Read Moreరాష్ట్రానికి దిక్కులేదు కాని దేశం పోయి ఏం చేస్తడు: మందకృష్ణ మాదిగ
రాష్ట్రంలో అనాథల కోసం చట్టం తేవాలన్న డిమాండ్ తో ఈ నెల 15 నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేయనుంది. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ తెలిపా
Read Moreదేశంలో ఈ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీలే కారణం : కేసీఆర్
దేశంలో మార్పు కోసమే జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా..ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని
Read Moreనాందేడ్ గురుద్వార్ లో సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు
మహారాష్ట్ర నాందేడ్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ గురుద్వార్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు మత గురువులు స
Read MoreMaharashtra : బీఆర్ఎస్ సభ.. MNS నేతల అరెస్టు
మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఎంఎన్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ సభను అడ్డుకుంటామని ఎంఎన్ఎ
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని మునిగింది : వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గం నష్టపోయిందని బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఫ్యామిలీ
Read Moreకేటీఆర్ కామెంట్స్పై ప్రవీణ్ కుమార్ సెటైర్లు
ముమ్మాటికి తమది కుటుంబ పాలనేనని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబ సభ్యులేనని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై బహుజన పార్టీ ర
Read Moreఐపీఎస్ ఆఫీసర్లకు ప్రాధాన్యమున్న పోస్టులిస్తలేరు : రఘునందన్ రావు
ఇటీవల బదిలీ చేసిన 93 ఐపీఎస్ ఆఫీసర్లలో ఒక్కరికి కూడా కీలక పోస్టు ఇవ్వలేదని బీజేపీ ఎమెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు ప్రాధాన
Read Moreకేసీఆర్ది దిక్కుమాలిన పాలన : వైఎస్ షర్మిల
కేసీఆర్ది దిక్కుమాలిన పాలన అని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు
Read More