ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాను కోదాడ నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో 25 శాతం ఓటింగ్ లీడ్లో ఉన్నామని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన అని ఉత్తమ్ కొనియాడారు. రాహుల్తో కలిసి తాను ఏపీ, తెలంగాణలో 450 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు.
ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నల్గొండ
- February 5, 2023
లేటెస్ట్
- బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా మంత్రి పదవికి రిజైన్ చేస్తా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- OMG2 Telugu OTT: తెలుగులో OTTకి వచ్చేసిన సూపర్ హిట్ ఓ మై గాడ్2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- కరీంనగర్ కాంగ్రెస్లో రసవత్తర రాజకీయం
- ముగిసిన సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం.. లింగమయ్య వెళ్లొస్తాం
- జాబ్స్ ఇవ్వని బీజేపీని ఎందుకు గెలిపించాలి
- 15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ
- కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ : గడ్డం వంశీకృష్ణ
- ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి
- కుంటాలలో కుస్తీ పోటీలు
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే