CM KCR

అధిష్టానం నిర్ణయించిన వ్యక్తిని సీఎం గద్దెపై కూర్చోబెడ్తా : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకరావడమే తన లక్ష్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అధిష్టానం నిర్ణయించిన వారిని సీఎం గద్దెపై కూర్చోబెట్టే వరకూ తాన

Read More

ప్రగతిభవన్ ముట్టడి : ఇంకా పోలీస్ స్టేషన్లలోనే టీచర్లు

ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన టీచర్లను పోలీసులు ఇంకా వదిలిపెట్టలేదు. దీంతో చిన్నపిల్లలతో పోలీస్ స్టేషన్లలోనే టీచర్లు పడిగాపులు కాస్తున్నారు. వ్యక్తి గత

Read More

అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయాలు చేస్తుండు : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్

Read More

కేసీఆర్ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యారని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని రాష్ట్రం నుం

Read More

కేసీఆర్, బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కుటుంబ పాలనకు, నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని బీజేపీ సీని

Read More

సీఎం అయినంక రూ. 5లక్షల కోట్ల అప్పు తీరుస్త : కేఏ పాల్

తెలంగాణలో  కేసీఆర్ రూ. 5లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. వాటన్నింటిని తీర్చగలిగే పార్టీ ప్రజా శాంతి

Read More

ముందస్తు ఎన్నికలకు వెళ్లం : మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ : ముందస్తు ఎన్నికలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని చెప్పారు. రా

Read More

టీచర్ల అరెస్ట్ .. పోలీస్ స్టేషన్లలో ఫుడ్ లేక ఇబ్బందులు

ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట, బొల్లారం, గోశామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే స్టేషన్లలో ఉదయం నుంచి ఇప్

Read More

కేంద్రచట్టం ప్రకారం పోడు పట్టాలివ్వాలె : సోయం బాపూరావు

స్వాతంత్య్రం రాకముందు ఆదివాసీలు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. తమ భూముల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే

Read More

సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తోంది : ఎమ్మెల్సీ కవిత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కేంద్రం దేశవ్యాప్తంగా సింగరేణిని ప్రైవేటు పరం చేస్తోందని, తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాయక

Read More

బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారు :  వినోద్ కుమార్ 

బాగా పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. తనపై గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బం

Read More

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీచర్లు

స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరుతూ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు త

Read More

సీఎం కార్యాలయ కార్యదర్శికే భద్రత లేదు : రేవంత్ రెడ్డి

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత

Read More