
CM KCR
కల్వకుంట్ల కుటుంబం వందల కోట్లు సంపాదించుకున్నరు : వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే లీటరుకు రూ. 10 తగ్గిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో పర్య
Read Moreతెలంగాణ శకటాన్ని మరోసారి మరిచిన రాష్ట్ర సర్కార్
హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించే వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. దేశంలోని భిన్న సంస్కృతులను చాటే శ
Read Moreరిపబ్లిక్ డే వేడుకలపై అయోమయం
నిరుటిలెక్కనే సీఎం ప్రగతిభవన్లో గవర్నర్ రాజ్ భవన్లో జెండా ఎగరేస్తారంటూ చర్చ గవర్నర్కు స్పీచ్ కాపీ పంపేందుకు మాత్రం ఏర్పాట్లు  
Read Moreగవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు
రాష్ట్రంలో రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ తమిళిసైను కేసీఆర్ సర్కార్ మరోసారి పక్కనబెట్టింది.
Read Moreప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలా..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రజల అభివృద్ధి కోసం పని చేయాల్సిన ప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
Read Moreఏసీడీ పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజలను దోచుకుంటుంది : వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో కరెంట్ బిల్లుల అదనపు చార్జీలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఈ నెల కరెంట్ బిల్లుల్లో అడిషనల్ కన్జంప్షన్
Read Moreగద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు : కేఏ పాల్
ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీ
Read Moreసీపీఎస్ అమలు చేయాలని మంత్రి హరీశ్కు ఓయూ లెక్చరర్స్ విజ్ఞప్తి
ఓయూ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి హరీశ్ రావును కలిశారు. సీసీఎస్ లేదా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూల
Read Moreఏ క్షణమైనా కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తారు : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ క్షణమైనా మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస
Read Moreఈనెల 27 నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ షురూ
హైదరాబాద్ : ఈ నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్ల ప&zwn
Read Moreబాలవికాస స్ఫూర్తితోనే పల్లె ప్రగతి కార్యక్రమం : మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ : సేవా కార్యక్రమాలతో ప్రభుత్వాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఏకైక సంస్థ బాలవికాస స్వచ్ఛంద సంస్థ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ముఖ్యమంత
Read Moreప్రజలపై అజమాయిషీ వద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సఖ్యతతో ఉండాలని సూచించారు. ప్రజలపై అజమయిషీ
Read More