
CM KCR
ఇండ్ల జాగల కోసం..సర్కారు భూముల్లో గుడిసెలు
చీరలతోనే 5 వేల గూడారాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజుకోచోట ఘటనలు ఇండ్ల జాగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్ల
Read Moreఅప్పు తెస్తేనే రైతు బంధు!
శాలరీలు, పెన్షన్లు మినహా అన్నీ స్కీమ్లకు నిధులు ఆపేస్తున్నరు వచ్చే నెలా ఉద్యోగుల జీతాలు ఆలస్యమే.. దళిత బంధుకు అరకొర నిధుల రిలీజ్ జనవరిలో ఆర్
Read Moreహైడ్రామా మధ్య ఈడీ విచారణకు రోహిత్
మొదట రాలేనంటూ సమాచారం.. రావాల్సిందేనన్న ఈడీ.. ఎట్టకేలకు హాజరు అంతకు ముందు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ హైదరాబాద్, వెలుగు :
Read Moreమంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు
మైనంపల్లి ఇంట్లో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ మేడ్చల్ జిల్లాలో పదవులన్నీ మంత్రి తన అనుచరులకే ఇచ్చుకుంటున్నారని ఫైర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప
Read Moreబీఆర్ఎస్ పూర్తిగా అవినీతిమయమైంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా : బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిమయమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నిర్
Read Moreమంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల అసమ్మతి గళం
మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మా
Read Moreఅయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్తుండు : రఘునందన్ రావు
అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్పడం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే చెల్లిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని తాము నమ్ముతామ
Read Moreఅయ్యప్ప మాలలో ఉన్నా.. విచారణకు రాలేను : పైలెట్ రోహిత్ రెడ్డి
ఈడీ విచారణకు హాజరుకావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ ఆఫీసుకు వెళ్తున్నానని మణికొండలోని తన నివాసం నుంచి బయల్దేరిన రోహిత్ రె
Read Moreమానకొండూరులో నీలిజెండా ఎగరేస్తాం
మానకొండూర్, వెలుగు: సీఎం కేసీఆర్తమ సహనాన్ని పరీక్షించొద్దని, సహనం కోల్పోతే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆపడం మీ తరం కాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు
Read Moreతెలంగాణతో టీఆర్ఎస్ తెగతెంపులు : ఎం. కోదండ రామ్
చట్టపరంగా చూసినప్పుడు టీఆర్ఎస్ పేరు మార్పు నిర్ణయాన్ని ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంగానే చూడాలి. కాకపోతే టీఆర్ఎస్కు మిగతా పార్టీలకు ఒక తేడ
Read Moreఆశా వర్కర్లకు హామీలిచ్చి మర్చిపోయిన సీఎం
మంచిర్యాల/మహబూబ్నగర్, వెలుగు: వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో అనేక పనులు చేస్తున్న తమను సర్కారు చిన్నచూపు చూస్తోందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్త
Read Moreడిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధుల విడుదల
సంక్రాంతి వరకు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: యాసంగి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించి
Read Moreఅసెంబ్లీని రద్దు చేసుడు వరకే సీఎం చేతిలో ఉంటది: లక్ష్మణ్
బీజేపీ విధానం ముందస్తు కాదు.. జమిలి ఎన్నికలే కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రం పరువుపోతున్నది పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చిండు బీఆర్
Read More