CM KCR

ఇండ్ల జాగల కోసం..సర్కారు భూముల్లో గుడిసెలు

చీరలతోనే 5 వేల గూడారాలు ఉమ్మడి వరంగల్ ​జిల్లాలో రోజుకోచోట ఘటనలు ఇండ్ల జాగలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ జనగామ జిల్లా లింగాల ఘన్​పూర్​ మండలం నెల్లుట్ల

Read More

అప్పు తెస్తేనే రైతు బంధు!

శాలరీలు, పెన్షన్లు మినహా అన్నీ స్కీమ్​లకు నిధులు ఆపేస్తున్నరు వచ్చే నెలా ఉద్యోగుల జీతాలు ఆలస్యమే.. దళిత బంధుకు అరకొర నిధుల రిలీజ్​ జనవరిలో ఆర్​

Read More

హైడ్రామా మధ్య ఈడీ విచారణకు రోహిత్‌‌

మొదట రాలేనంటూ సమాచారం.. రావాల్సిందేనన్న ఈడీ.. ఎట్టకేలకు హాజరు అంతకు ముందు ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​తో భేటీ హైదరాబాద్‌‌, వెలుగు :

Read More

మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు

మైనంపల్లి ఇంట్లో ఐదుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల భేటీ మేడ్చల్​ జిల్లాలో పదవులన్నీ మంత్రి తన అనుచరులకే ఇచ్చుకుంటున్నారని ఫైర్​ మార్కెట్ కమిటీ చైర్మన్ ప

Read More

బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిమయమైంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిమయమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నిర్

Read More

మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల అసమ్మతి గళం

మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో  విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మా

Read More

అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్తుండు : రఘునందన్ రావు

అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్పడం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే చెల్లిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని తాము నమ్ముతామ

Read More

అయ్యప్ప మాలలో ఉన్నా.. విచారణకు రాలేను : పైలెట్ రోహిత్ రెడ్డి

ఈడీ విచారణకు హాజరుకావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ ఆఫీసుకు వెళ్తున్నానని మణికొండలోని తన నివాసం నుంచి బయల్దేరిన రోహిత్ రె

Read More

మానకొండూరులో నీలిజెండా ఎగరేస్తాం

మానకొండూర్, వెలుగు: సీఎం కేసీఆర్​తమ సహనాన్ని పరీక్షించొద్దని, సహనం కోల్పోతే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆపడం మీ తరం కాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు

Read More

తెలంగాణతో టీఆర్​ఎస్​ తెగతెంపులు : ఎం. కోదండ రామ్

చట్టపరంగా చూసినప్పుడు టీఆర్​ఎస్​ పేరు మార్పు నిర్ణయాన్ని ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంగానే చూడాలి. కాకపోతే టీఆర్ఎస్​కు మిగతా పార్టీలకు ఒక తేడ

Read More

 ఆశా వర్కర్లకు హామీలిచ్చి మర్చిపోయిన సీఎం

మంచిర్యాల/మహబూబ్​నగర్, వెలుగు: వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో అనేక పనులు చేస్తున్న తమను సర్కారు చిన్నచూపు చూస్తోందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్త

Read More

డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధుల విడుదల

సంక్రాంతి వరకు పూర్తి చేయాలని సీఎం ​ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: యాసంగి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్​ నిర్ణయించి

Read More

అసెంబ్లీని రద్దు చేసుడు వరకే సీఎం చేతిలో ఉంటది: లక్ష్మణ్​

బీజేపీ విధానం ముందస్తు కాదు.. జమిలి ఎన్నికలే కేసీఆర్​ తీరు వల్ల రాష్ట్రం పరువుపోతున్నది పంజాబ్​ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చిండు బీఆర్‌

Read More