CM KCR

సర్పంచ్లకు తెలియకుండా నిధులు తీసిండ్రు.. కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ

గ్రామ పంచాయతీ నిధులపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. పంచాయతీ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్విని

Read More

ఎమ్మెల్యేలు లాంగ్ జంప్ చేసి ఊర్లలో అడుగుపెట్టాలె

పోలీస్ ఈవెంట్స్లో అభ్యర్థులు నాలుగు మీటర్ల లాంగ్ జంప్ను ఎలా దూకుతారని ఓ యువకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చేముందు ఎమ్మ

Read More

?LIVE UPDATES : జిల్లా కేంద్రాల్లో బీజేపీ రైతు దీక్షలు

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్

Read More

కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు : రఘునందన్ రావు

రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న సీఎం కేసీఆర్ కోటి మంది తాగుబోతుల వీణగా మార్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్

Read More

ప్రగతి భవన్లో కేసీఆర్తో పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. Ed విచారణకు హాజరయ్యే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Read More

కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే భూముల రేట్లు పెరిగినై : హరీష్ రావు 

సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర సాగునీరు ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభించి.. గోదావరి జలాలను జహీరాబాద్ కు తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హర

Read More

రాష్ట్ర రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ నిరసనలు

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రాష్ట్ర రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ ఆందోళనలు చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట

Read More

రైతుల రుణమాఫీ ఎగ్గొట్టుడే బీఆర్ఎస్​ లక్ష్యమా?: షర్మిల

ఒక్కో రైతుపై లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా? సీఎం కేసీఆర్​పై షర్మిల ఫైర్ రైతులను ఆదుకోని కమీషన్ల రావు  దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాడని నిలద

Read More

గ్రామ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించినందుకు కేసీఆర్ అభినందనలు..!

    కేంద్రమే సెపరేట్​గా అకౌంట్ తీయించినా ఫలితం శూన్యం     సర్పంచ్​ల డిజిటల్ కీ      మిస్ యూజ్

Read More

ఫామ్​ హౌస్​ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే: బండి సంజయ్

హైదరాబాద్​, వెలుగు: ఫామ్​హౌస్​లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర సర్కారు నిజాలను దాచిపెట్టి బీజేపీని బద్నాం చేస్తున్నదని, వాస్తవాలు బయటకు రావాలని త

Read More

రైతులకు ద్రోహం చేసింది కేసీఆర్ సర్కారే:ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రైతులకు అత్యంత ద్రోహం చేస్తున్నది కేసీఆర్ సర్కారేనని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో ఫసల్ భీమా పథకం అమలుకు నోచుకోవ

Read More

బండి సంజయ్..రేవంత్ రెడ్డి సరదా ముచ్చట్లు

ఇద్దరు ప్రతిపక్ష నేతలు. పైగా రెండు పార్టీలకు అధ్యక్షులు. ఇరు పార్టీలకు అస్సలు పడదు. కానీ ఓ కార్యక్రమంలో ఆ ఇద్దరు నేతలు కలిశారు. కలవడమే కాదు సరదాగా కబు

Read More