CM KCR

అస్సాం సీఎం దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు

హైదరాబాద్ : వినాయక నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ కు వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం ఏంటని మంత్రి తలసాని శ్రీన

Read More

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నాం

వికారాబాద్ జిల్లా : రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక డాక్టర్ అయ్యిండి

Read More

భారత్ లో ఏం జరుగుతుందో ప్రపంచం గమనిస్తోంది

గతంలో పత్రికలు, విద్య, వైద్యం సహా పలు విభాగాలు ఓ మిషన్ కోసం నడిచేవని కానీ ఇప్పుడు కమీషన్ల కోసం నడుస్తున్నట్టుగా ఉందని వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్ర

Read More

కాళోజీ సేవలను కొనియాడిన సీఎం కేసీఆర్

ప్రజా సంక్షేమం కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ  సాహిత్యం, తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి  కేసీఆర్ తెలిపారు

Read More

రాజ్ భవన్ కు కేసీఆర్ ఎప్పుడు వెళ్లాలనేది ఆయన ఇష్టం 

హైదరాబాద్ : రాజ్ భవన్ కు ప్రగతిభవన్ కు మధ్య దూరం ఎక్కడా పెరగలేదని గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గవర్నర్ తమిళి సై సౌం

Read More

బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా జట్టు కడుతాం

బీజేపీని ఓడించడానికి ఏ పార్టీతోనైనా జట్టు కడుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా గ్రామాల్

Read More

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గంలో గణేశ్ నిమజ్

Read More

మోడీ రాష్ట్రంలో అమలైతున్న పథకాలను ఆపేసే కుట్ర చేస్తుండు

రాష్ట్రానికి నిర్మలాసీతారామన్ వచ్చి ఫొటోల పంచాయితీ పెట్టారని.. గతంలో రేషన్ షాపుల్లో ప్రధానమంత్రుల ఫొటోలు ఉన్నాయా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోడీ

Read More

రామచంద్ర పిళ్లైతో తిరుమలకు వెళ్ళడం అబద్దమా?

లిక్కర్ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లైతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున కవిత తిరుమల వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించార

Read More

నేను శాసనసభలో ఉండకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తుండు

ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. నోటీసులు ఇస్తే ఇవ్వొచ్చేమో అన్న ఆయన.. తనను శాసనసభలో ఉండకుండా చేసేందు

Read More

ప్యానెల్ స్పీకర్లుగా నలుగురు ఎమ్మెల్యేల నియామకం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ తొలిరోజు ఆరు నిమిషాల్లోనే ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే.. కరోనా టైమ్ లో ఫిజికల్ డిస్టెన్స్

Read More

ఆసరా పింఛన్ల జాబితాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు

అధికార పార్టీ లీడర్ల అనుచరులు, కుటుంబ సభ్యులకూ మంజూరు అన్ని అర్హతలున్నా తమకు ఆసరా రాలేదని పేదల ఆవేదన పంచాయతీ, ఎంపీడీవో,  మున్సిప

Read More