
CM KCR
హాస్టళ్ల సమస్యలపై మాట్లాడని సీఎం
హైదరాబాద్: ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని హాస్టళ్ల దుస్థితిపై స్పందించలేదు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుపైనే సీఎం ఫోక
Read Moreకేంద్రం అసమర్థత వల్ల ఆహార భద్రతకు ముప్పు
కేంద్రంలోని బీజేపీకి పోగాలం దాపురించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్... కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయం
Read Moreఅన్నంలో గాజు ముక్కలు..ఓయూ విద్యార్థుల ఆందోళన
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఓయూ గర్ల్స్ హాస్టల్ లో అన్నంలో గాజు ముక్కలు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండు
Read Moreకేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగింది
హైదరాబాద్: అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ వంటి వ్యక్తులు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని కర్ణాటక మాజీ
Read Moreజాతీయ రాజకీయాలపై సడెన్ న్ గా హడావుడి ఎందుకు?
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం కేసీఆర్ చాలాకాలంగా చెబుతున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా నేషనల్ పాలిటిక్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. అయితే.. అంతా గణ
Read Moreవన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్ విధానం తేవాలి
తెలంగాణను ఫెయిల్యూర్ స్టేట్గా చూపించాలనుకున్న మోడీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలుగేళ్లకు సరిపడా గోధుమలు, బియ
Read Moreత్వరలోనే మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తాం
మునుగోడులో కేసీఆర్ను చిత్తుగా ఓడగొడతానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. త్వరలోనే మునుగోడులో పోటీచేసే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామన
Read Moreషోయబుల్లాఖాన్ కుటుంబసభ్యులను కలిసిన కిషన్ రెడ్డి
గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య్ర సమరయోధులు షోయ
Read Moreచాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలె
కేసీఆర్ కు దేశ రాజకీయాలు చేసే సత్తా లేదని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్
Read Moreవీఆర్ఏలను పట్టించుకోని సర్కారు
సమ్మె మొదలైన 45 రోజుల్లో వివిధ కారణాలతో 27 మంది వీఆర్ఏలు మృత్యువాతపడ్డారు. యాక్సిడెంట్లో నలుగురు, గుండెపోటు, ఇతర కారణాలతో 19 మంది చనిపోయారు.
Read Moreసింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలె
సమ్మెలో ఉన్న 40 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వ
Read Moreహిమంత బిశ్వశర్మపై దాడి కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను స్టేజీపై మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.
Read More